Exclusive

Publication

Byline

Thriller OTT: ఓటీటీలోకి బిగ్‌బాస్ బ్యూటీ తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ - సినిమా యాక్టర్స్ మ‌ర్డ‌ర్ కేసులో చిక్కుకుంటే?

భారతదేశం, ఏప్రిల్ 22 -- బిగ్‌బాస్ ఫేమ్ ఇన‌యా సుల్తానా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన తెలుగు మూవీ న‌ట‌ర‌త్నాలు థియేట‌ర్ల‌లో రిలీజైన ఏడాది త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది. సోమ‌వారం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ ... Read More


ఇంటర్మీడియట్ అర్హతతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే

భారతదేశం, ఏప్రిల్ 22 -- తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అర్హతతో చాలా ప్రభుత్వ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. వాటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ ప్రభు... Read More


Thriller OTT: సడెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన‌ తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ - అప్‌క‌మింగ్ ఆర్టిస్టుల క‌ష్టాల‌తో

భారతదేశం, ఏప్రిల్ 22 -- బిగ్‌బాస్ ఫేమ్ ఇన‌యా సుల్తానా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన తెలుగు మూవీ న‌ట‌ర‌త్నాలు థియేట‌ర్ల‌లో రిలీజైన ఏడాది త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది. సోమ‌వారం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ ... Read More


ఏప్రిల్​ 22 : 98,500కు చేరువలో బంగారం ధర! నేటి వెండి రేటు ఇలా..

భారతదేశం, ఏప్రిల్ 22 -- దేశంలో బంగారం ధరలు ఏప్రిల్​ 22, మంగళవారం స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 98,533గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాము... Read More


OTT Movies: ఓటీటీల్లోకి ఒకే రోజు రెండు పాపులర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు.. స్ట్రీమింగ్‍లో ఇంట్రెస్టింగ్ క్లాష్

భారతదేశం, ఏప్రిల్ 22 -- మలయాళ యాక్షన్ థ్రిల్లర్ 'ఎల్2: ఎంపురాన్' భారీ బ్లాక్‍బస్టర్ సాధించింది. మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్ల చిత్రంగా రికార్డు సృష్టించింది. పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహ... Read More


Nani on Malayalam Movies: నానికి నచ్చిన మలయాళం మూవీస్ ఇవేనట.. ఆ ఫహాద్ ఫాజిల్ సినిమా వల్లే మాలీవుడ్‌పై మనసు పారేసుకొని..

Hyderabad, ఏప్రిల్ 22 -- Nani on Malayalam Movies: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని సాధారణ తెలుగు ప్రేక్షుకుల్లాగే మలయాళం సినిమాలకు ఫిదా అయిపోయాడట. తన నెక్ట్స్ మూవీ హిట్ 3 ప్రమోషన్లలో భాగంగా అతడు మలయాళం మ... Read More


ఒంగోలులో టీడీపీ నేత దారుణ హత్య, ముసుగుల్లో వచ్చిన ముగ్గురు కత్తులతో దాడి

భారతదేశం, ఏప్రిల్ 22 -- ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం జరిగింది. టీడీపీ అధికార ప్రతినిధి, నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరిని ముగ్గురు దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. వీరయ్య చౌదరి ఒంగోల... Read More


ఎస్బీఐ 4, 5 స్టార్ రేటేడ్ టాప్ 5 మ్యూచువల్ ఫండ్స్.. 10 ఏళ్లలో మంచి రాబడి!

భారతదేశం, ఏప్రిల్ 22 -- ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఏ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలో అనే డౌట్ వస్తుంటుంది. ఏదైనా ఫండ్ రేటింగ్ దాని సామర్థ్యాన్ని నిర్ణయించడంలో ముఖ్యమైన అంశం అని గుర్తుం... Read More


మన బతుకులు ఛిద్రం కాకుండా ఉండాలంటే భూమి భద్రంగా ఉండాలి, వరల్డ్ ఎర్త్ డే నిజాలు ఇవిగో

Hyderabad, ఏప్రిల్ 22 -- మనిషి బతికేది భూమిపైనే. భూమి మనకు ఇచ్చే ఆహారం, నీళ్లతోనే జీవులన్నీ బతుకుతున్నాయి. భూమిని కాపాడుకుంటేనే జీవజాతులు మనగలవు. భూమిని కాపాడుకోవాలన్న అవగాహనను అందరిలో పెంచాలన్న ముఖ్య... Read More


మిస్సింగ్ కాదు.. మర్డర్..! సోషల్ యాక్టివిస్ట్‌ను హత్య చేసి.. బావిలో పడేసిన దుండగులు

భారతదేశం, ఏప్రిల్ 22 -- వరంగల్ యువకుడి అదృశ్యం విషాదాంతమైంది. సోషల్ యాక్టివిస్ట్‌ గా ఉన్న యువకుడి మృతదేహం నగర శివార్లలోని బావిలో గుర్తించారు. హత్యకు పాల్పడిన ముఠాను హనుమకొండ పోలీసులు అదుపులోకి తీసుకున... Read More